ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

ప్రజలు సహకరించండి. ఉపసర్పంచ్ కృష్ణ బాబు

 


నరసన్నపేట: కరోనా వైరస్ రెండో దశ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా  నరసన్నపేట మేజర్ పంచాయతీ ఉపసర్పంచ్ సాసుపల్లి  కృష్ణ బాబు పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు అందరూ కూడా తప్పనిసరిగా మాస్క్ ,శానిటైజర్ అలాగే సోషల్ డిస్టెన్స్ పాటించాలిని , అత్యవసరమైతే తప్ప ప్రజలు రోడ్లు పై తిరగవద్దుని మరియు వాలంటీర్లు అనుమనుతులు పట్ల టెస్టింగ్ , ట్రాకింగ్ , ట్రీట్మెంట్ చూడాలని అభ్యర్దించారు.అలాగే మన ఏపీలో శనివారం నుంచి రాత్రి పూట కర్ఫ్యూ అమలు చేయనున్నారు. రాత్రి 10 గంటలనుంచి ఉదయం 5గంటలవరకు అమల్లో ఉంటుందన్నారు. ప్రజలు గమనించగలరని కోరారు.ఇది మన అందరి బాధ్యతని ఆయన తెలిపారు. ప్రజలు సహకరించాలని కోరారు.

Post a Comment

0 Comments