ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

విప్రోకు ‘పద్మావతి’ విద్యార్ధి ఎంపిక


నరసన్నపేట పద్మావతి డిగ్రీ కళాశాలకు చెందిన ధర్మాన దాక్షాయని విప్రో సంస్థకు ఎంపికయ్యిందని కళాశాల డైరెక్టర్ సిహెచ్ దుర్గాప్రసాద్ తెలిపారు . రాష్ట్ర నైపుణ్యాభివృద్ది  సంస్థ అధ్వర్యంలో  నిర్వహించిన  ప్రాంగణ ఎంపికలలో ఆమె ఉద్యోగం సాధించిందని అయన గురవారం తెలిపారు. గ్రామీణ ప్రాంతపు విద్యార్ధులు  విప్రో  వంటి బహుళజాతి సంస్థలో ఉద్యోగం సాధించడం గర్వకారణమన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన ట్రైనింగ్ విభాగం అధ్యాపకులను రాష్ట్ర నైపుణ్యాభివృద్ది  సంస్థ జిల్లా మేనేజర్ గోవిందరావు  అభినందించారు.

Post a Comment

0 Comments