ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

నాణ్యత గల రేషన్ పంపిణీ చేస్తున్నాం. జడ్పిటిసి చింతు అన్నపూర్ణ రామారావు

నరసన్నపేటలోని దేశవాని పేటలో నూతనంగా రేషన్ డిపోను ఏర్పాటు చేసి, నూతంగా MDU ఆపరేటర్ పల్లి రమేష్ ను నియమించామని ZPTC చింతు అన్నపూర్ణ రామారావు తెలిపారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు రేషన్ పంపిణీ చేశారు.సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ శంకర్, PACS అధ్యక్షులు పోన్నాన దాలి నాయుడు,డీలర్ ముద్దాడ గోవిందరావు,YCP నాయకులు చింతు చిన్నప్పన్న, చింతు నరసింహులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments