నరసన్నపేట:బాబుస్యూరిటీ -భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం సన్నపేట పట్టణంలోని ఆదివారం పేట మాజీ ఎమ్మెల్యే బొగ్గు రమణమూర్తి నిర్వహించారు.ఈ సందర్భంగా స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు,ముందుగ శ్రీఅసిరితల్లి ఆలయంలో పూజలు, నిర్వహించి అనంతరం విధుల్లో పర్యటించి టీడీపీ -జనసేన ఉమ్మడి పార్టీల మినీ మేనిఫెస్టో పై ప్రజలకు అవగాహన కల్పించారు.రానున్నది టిడిపి జనసేన ప్రభుత్వ కూటమిని ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర గ్రామాలను అభివృద్ధిలో దృష్టిలో పెట్టుకొని రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి రాష్ట్ర నియోజకవర్గాల అభివృద్ధిలో మీవంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కార్మికులు సంఘం జంక్షన్ వద్ద కార్మిక సంఘాలతో సమావేశం నిర్వహించి, ప్రభుత్వం కార్మికులకు చేసిన అన్యాయాలను వివరించి, గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో కార్మికులకు అన్ని విధలుగా అండగా ఉంటూ వారికీ కావలసిన ఆదరణ పనిముట్లు అందజేయడం జరిగిందన్నారు. వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చి కార్మికుల పొట్ట కొట్టి ఇసుక రేట్లు పెంచి కార్మికు సోదరులకు పని లేకుండ చేశింది అని గుర్తు చేశారు.
ఈకార్యక్రమంలో మాజీ సర్పంచ్, క్లస్టర్ ఇంచార్జ్ గొద్దు చిట్టిబాబు, మాజీ వార్డ్ సభ్యులు ,బోయిన ఆనంద్,మాజీ సర్పంచ్ ఊర్ణ పెద్ద బాబు, చింతు రమణ, కానూరీ శివ ,మాజీ ఎంపీటీసీ జామి వెంకటరావు,రాష్ట్ర ఎస్సీ సెల్ సెక్రటరీ బెవర రాము,పార్లమెంట్ వాణిజ్య కమిటీ సెక్రటరీ కోరాడ రాంచంద్రరావు,వార్డు సభ్యులు బోయిన సతీష్ , మాజీ ఎంపీటీసీ తలభక్తుల గోవింద రావు, పీసా కృష్ణ గారు, దుప్పల పూడి లక్ష్మణ్ గారు,ఎస్సీ కమిటీ సెక్రటరీ కూన రమేష్ , గుణుపూర్ దంత త్రినాధ్,గోలివి గణేష్ ,యువత తంగి తరకేశ్వర్ రావు, పల్లి సీతపతి,ముఖ్య నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
0 Comments