ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

యువతిని మోసం చేసిన ఎంపీటీసీపై కేసు నమోదు

ప్రజా పత్రిక భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట మండలం పేరాయిగూడెం ఎంపీటీసీ హరిబాబు ఓ యువతిని ప్రేమ పేరుతో మోసం చేయటంతో భాదితురాలి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సిఐ ఉపేందర్ రావు తెలిపారు.

సిఐ తెలిపిన వివరాల ప్రకారం......

ఉట్లపల్లికి చెందిన ఓ యువతి, ఎంపీటీసీ ఐదు ఏళ్లుగా ప్రేమించుకున్నారు.

ఇప్పుడు పెళ్లి చేసుకోమని యువతి అడగడంతో మొఖం చాటేశాడు.

దింతో యువతి పోలీసులను ఆశ్రయించింది.

Post a Comment

0 Comments